కాశ్మీర్ విషయంలో కేవలం దేశంకోసమే .. ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాగానో, ఒక ఐరన్ లేడీ ఇందిరా గాంధీలాగానో .. ఓం ప్రథమంగా మన దేశపు తొలి ప్రధాని నెహ్రూ కూడా ఆలోచించి ఉంటే .. భూతల స్వర్గం కాశ్మీర్లో పరిస్థితి ఈరోజు ఇలా ఉండేది కాదు.
తాజాగా మొన్నటి పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్లో 40 మందికిపైగా మన సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యేవారు కాదు.
తన వ్యక్తిగత ప్రపంచ ఖ్యాతి వ్యామోహం కోసం, వాస్తవ పరిస్థితుల్లో ఏ మాత్రం సాధ్యం కాని "పంచశీల" అనే తన పనికిరాని ఐదు సూత్రాలతో, యునైటెడ్ నేషన్స్లో గొప్పలకోసం .. అప్పటి ప్రధాని జవర్లాల్ నెహ్రూ తీసుకొన్న అనేక తప్పుడు నిర్ణయాల ఫలితమే ఇప్పటి కల్లోల కాశ్మీర్.
1 జనవరి 1948 నాడు, మనకు చేతకాదు అన్నట్టుగా ఇంకెవడికో పెత్తనం ఇస్తూ ఎప్పుడైతే కాశ్మీర్ వివాదాన్ని నెహ్రూ ఐక్యరాజ్యసమితి ముందు పెట్టాడో .. ఆ రోజునుంచీ కాశ్మీర్ రగులుతూనే ఉంది.
1948 నుంచి, మొన్నటి ఫిబ్రవరి 14 పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ దాకా .. ఈ రావణకాష్టం ఇట్లా రగులుతూ ఉండటానికి మూలకారణం నెహ్రూనే అని మనలో చాలామంది ఒప్పుకోకపోవడానికి ఇష్టపడరు.
కానీ, చరిత్ర చెప్తున్న నిజం మాత్రం ఇదే.
కట్ చేస్తే -
కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో మనం క్రికెట్ ఆడతాం. వ్యాపారం చేస్తాం. ఆ దేశానికివెళ్ళి విందు వినోదాల్లో పాల్గొంటాం. ఆ దేశపు ఆర్మీ ఆఫీసర్స్ను ఆలింగనం చేసుకుంటాం. అప్పుడు మాత్రం మనవాళ్లకు కాశ్మీర్ గుర్తుకు రాదు.
ఆ లోయలో ఆహోరాత్రులు దేశంకోసం, మనకోసం కాపలా కాస్తూ .. అదే పాకిస్తాన్ నేపథ్యపు టెర్రరిస్టుల ఆర్డీఎక్స్ ఎటాక్ల్లో తమ దేహాల్ని ముక్కలు ముక్కలుగా త్యాగం చేస్తున్న మన వీరజవాన్లు గుర్తుకురారు.
సిగ్గుపడాలి. చావాలి.
తాజాగా మొన్నటి పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్లో 40 మందికిపైగా మన సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యేవారు కాదు.
తన వ్యక్తిగత ప్రపంచ ఖ్యాతి వ్యామోహం కోసం, వాస్తవ పరిస్థితుల్లో ఏ మాత్రం సాధ్యం కాని "పంచశీల" అనే తన పనికిరాని ఐదు సూత్రాలతో, యునైటెడ్ నేషన్స్లో గొప్పలకోసం .. అప్పటి ప్రధాని జవర్లాల్ నెహ్రూ తీసుకొన్న అనేక తప్పుడు నిర్ణయాల ఫలితమే ఇప్పటి కల్లోల కాశ్మీర్.
1 జనవరి 1948 నాడు, మనకు చేతకాదు అన్నట్టుగా ఇంకెవడికో పెత్తనం ఇస్తూ ఎప్పుడైతే కాశ్మీర్ వివాదాన్ని నెహ్రూ ఐక్యరాజ్యసమితి ముందు పెట్టాడో .. ఆ రోజునుంచీ కాశ్మీర్ రగులుతూనే ఉంది.
1948 నుంచి, మొన్నటి ఫిబ్రవరి 14 పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ దాకా .. ఈ రావణకాష్టం ఇట్లా రగులుతూ ఉండటానికి మూలకారణం నెహ్రూనే అని మనలో చాలామంది ఒప్పుకోకపోవడానికి ఇష్టపడరు.
కానీ, చరిత్ర చెప్తున్న నిజం మాత్రం ఇదే.
కట్ చేస్తే -
కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో మనం క్రికెట్ ఆడతాం. వ్యాపారం చేస్తాం. ఆ దేశానికివెళ్ళి విందు వినోదాల్లో పాల్గొంటాం. ఆ దేశపు ఆర్మీ ఆఫీసర్స్ను ఆలింగనం చేసుకుంటాం. అప్పుడు మాత్రం మనవాళ్లకు కాశ్మీర్ గుర్తుకు రాదు.
ఆ లోయలో ఆహోరాత్రులు దేశంకోసం, మనకోసం కాపలా కాస్తూ .. అదే పాకిస్తాన్ నేపథ్యపు టెర్రరిస్టుల ఆర్డీఎక్స్ ఎటాక్ల్లో తమ దేహాల్ని ముక్కలు ముక్కలుగా త్యాగం చేస్తున్న మన వీరజవాన్లు గుర్తుకురారు.
సిగ్గుపడాలి. చావాలి.
బాగా చెప్పేరు! హన్నా! నెహ్రూనంటారా?
ReplyDelete